తిరుమలలో కురిసిన భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న జలపాతాలు
నివర్ తుపాను కారణంగా తిరుమలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో తిరుమల గిరులపై పెద్ద ఎత్తున జలపాతాలు పొంగిపొర్లాయి.
కపిల తీర్థంతో పాటు, చాలా చోట్ల జలపాతాలు భక్తులకు, స్థానికులకు కనువిందు చేశాయి. వర్షాల కారణంగా తిరుమల నడకదారిని టీటీడీ తాత్కాలికంగా మూసివేసింది.
ఇవి కూడా చదవండి:
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
- తెలంగాణలో నియంత్రిత సాగుపై రైతులు ఏమంటున్నారు
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
- BBC SPECIAL: ఆత్మహత్యకు పాల్పడిన రైతుల పిల్లలకు తల్లి ఒడి లాంటి బడి 'శాంతివన్'
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)