You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఏఆర్ రెహమాన్తో కలిసి సంగీత ప్రదర్శనలిచ్చారు... ఇప్పుడు ఆటో నడుపుతున్నారు
గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చెందిన జోడియా పావా అనే సంప్రదాయ వాయిద్యాన్ని వెండితెరకు పరిచయం చేశారు నూర్ మహమ్మద్.
ఈ అరుదైన కళాకారుడు ఎన్నో అంతర్జాతీయ వేదికలపైనా ప్రదర్శనలిచ్చి అందరి మన్ననలు అందుకున్నారు. ఇప్పుడాయన బతుకుచిత్రం మారింది. పొట్టకూటి కోసం ఆటో రిక్షా నడుపుతూ జీవిస్తున్నారు నూర్ మహమ్మద్.
బీబీసీ ప్రతినిధులు ప్రశాంత్ గుప్తా, రవి పర్మార్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్ల సీక్రెట్ డీల్: భారత్కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ హాట్ స్పాట్గా మారిన తూర్పు గోదావరి
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)