You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ రోడ్డుపై వెళుతుంటే నరకానికి వెళుతున్నట్లు ఉందంటున్నారు ప్రయాణికులు. ఇంత చెత్త రహదారి ఎక్కడుంది
బిహార్ లోని మధుబని గుండా వెళ్లే నేషనల్ హైవే నంబర్ 227ఎల్ ఇటీవల చర్చనీయాంశంగా మారింది.
ఈ రోడ్డు పరమ చెత్తగా ఉందంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఇలాంటి రోడ్డు మధుబని జిల్లాలోనే కాదు
బిహార్ లో ఎక్కడా లేదని స్థానికులు అంటున్నారు. ఈ రోడ్డు మీద ప్రయాణిస్తుంటే నరకంలా ఉందని వారు అంటున్నారు.
రోడ్డు వేస్తామని మూడేళ్ల నుంచి ప్రభుత్వం చెబుతునే ఉందని, కానీ అది నిజం కావడం లేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- అబార్షన్లు చేయించుకోవద్దని నిజంగా బైబిల్లో ఉందా, సమర్ధించేవారు ఏమంటున్నారు
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలపై లబ్ధిదారులు ఏమంటున్నారు, కొందరు పట్టాలు వెనక్కి ఇచ్చేస్తున్నారెందుకు?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంగారు పెట్టించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
- పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)