You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్లో 2000 ఏళ్ల నాటి బౌద్ధ పీఠం.. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు
సుమారు రెండు వేల ఏళ్ల నాటి కట్టడం అది. ఆనాటి నాగరికతకు, ఆచార సంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యం.
అదే పాకిస్తాన్లోని తఖ్త్-ఇ-బాహీ బౌద్ధమఠం. రెండు వేల ఏళ్ల క్రితం వెలసిల్లిన ఆ బౌద్ధపీఠాన్ని 19వ శతాబ్దంలో కనుగొన్నారు.
యునెస్కో దీన్ని వారసత్వ కట్టడంగా కూడా ప్రకటించింది. బీబీసీ వింటర్ సిరీస్లో భాగంగా బిలాల్ అహ్మద్, అజిజుల్లా ఖాన్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ పోలీస్ అధికారి దేవేందర్ సింగ్: 'ఇదంతా ఓ గేమ్.. మీరు దీన్ని పాడు చేయకండి సార్'
- మందగమనంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 2020లో ఎలా ఉంటుంది? సవాళ్లకు పరిష్కారం లభిస్తుందా?
- సెక్స్ కోరికలు ఎక్కువైన ఈ తాబేలు 800 తాబేళ్లను పుట్టించింది... తన జాతి అంతరించి పోకుండా కాపాడింది
- భారత 'యూనికార్న్'లు మరీ శక్తిమంతంగా ఎదుగుతున్నాయా?
- అత్యాచారాలపై కేసులు పెట్టిన బాధితులను కొత్త సమస్యలు వేధిస్తున్నాయా...
- GDP: ఆరేళ్ళలో అధమంగా 4.5 శాతానికి ఎలా పడిపోయింది - అభిప్రాయం
- భారీ తిమింగలాలతో పాటు ఎన్నో సముద్ర జీవులను చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- భారత ఆర్థిక వ్యవస్థలు సైబర్ దాడుల్ని తట్టుకోగలవా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)