You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో నిలువెత్తు బంగారం ఎందుకు సమర్పిస్తారు, కోళ్లు గాల్లో ఎందుకు ఎగరేస్తారు?
మధ్య భారత దేశంలోని ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలు పంచుకునే బలమైన వేదిక రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.
తెలంగాణలో ఈ జాతర ఘులుగు జిల్లాలోని తాడ్వాయి వై మండలంలో జరుగుతుంది. ఈ జాతరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలతోపాటూ, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఆదివాసీలు తరలివస్తారు.
ఈ జాతరలో కోళ్లను పైకి ఎగరేయటం, నిలువెత్తు బంగారం సమర్పించుకోవటం వంటి మొక్కులు తీర్చుకుంటారు.
అసలేంటి మొక్కులు, వీటిని ఎలా సమర్పిస్తారు? బీబీసీ కోసం మేడారం నుంచి ప్రవీణ్ కుమార్ అందించిన కథనం చూడండి.
ఇవి కూడా చదవండి:
- పాన్ కార్డు స్కాం: సన్నీ లియోనికి తెలియకుండానే ఆమె పాన్ కార్డుపై లోను ఎలా తీసుకున్నారు?
- రంగారెడ్డి జిల్లాలో ‘వితంతువుల తండా’: ‘మా ఊరిలో శుభకార్యాలకు ముత్తైదువలు లేరు.. పక్క ఊళ్ల నుంచి పిలిపిస్తున్నాం’
- ఆంధ్రప్రదేశ్: ఉద్యోగులు ఆశించినవన్నీ జరగవా? కొత్త పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా?
- రష్యా, యుక్రెయిన్ సంక్షోభం నుంచి చైనా లబ్ధి పొందాలని చూస్తోందా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)