You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తిరుపతిలో భవనాలకు పగుళ్లు.. భయపడుతున్న ప్రజలు
భారీ వర్షాల తరువాత తిరుపతిలోని కొన్ని ప్రాంతాలలో భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయి.
దీంతో ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.
నిరంతరంగా కురుస్తున్న వానలతో నగరంలోని శ్రీకృష్ణ నగర్లో ఒక ఇల్లు కొంచెం పక్కకు ఒరిగింది.
మరికొన్ని భవనాల మెట్లు కుంగిపోయాయి.
ఇవి కూడా చదవండి:
- ‘ఎన్ని పంటలు వేసినా రాని డబ్బులు గంజాయి సాగుతో వస్తున్నాయి.. మరో దారి లేకే గంజాయి పండిస్తున్నాం..’
- 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్లో ఆగ్రహం ఎందుకు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)