You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పోలవరం ప్రాజెక్ట్: ఈసారి గోదావరికి వరదలొస్తే 1965 కన్నా ఎక్కువ ముంపు ఉంటుందంటున్నారు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మొత్తం 371 ఆవాసాలకు చెందిన 1,05,601 కుటుంబాలు ప్రభావితమవుతాయని పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్ధరించింది.
కానీ ఇప్పటివరకూ ప్రాజెక్టు సమీపంలో ఉన్న 3922 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. మరి మిగిలిన వాళ్ల భవిష్యత్తు ఏంటి?
ఇవి కూడా చదవండి:
- ఓ గుహలో దొరికిన 44 వేల ఏళ్ళ నాటి అతి పురాతన పెయింటింగ్ ఏం చెబుతోంది...
- ఈఫిల్ టవర్ వద్ద మానవాళి ఐక్యతను చాటుతూ భారీ పెయింటింగ్
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)