You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ఇడ్లీ అమ్మ’కు ఆనంద్ మహేంద్ర ఊహించని గిఫ్ట్..
ఒక్క రూపాయికే ఇడ్లీ అమ్ముతూ 'ఇడ్లీ అమ్మ'గా పేరు తెచ్చుకున్నారు.. తమిళనాడుకు చెందిన వృద్ధురాలు కమలాత్తాళ్.
ఆమె సేవ చూసిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర 'ఇడ్లీ అమ్మ'కు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు.
ఆమెకు సొంత ఇల్లు కట్టివ్వబోతున్నట్లు గతంలో ప్రకటించారు.
అక్కడే ఇడ్లీలు చేసి అమ్మేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
'ఇడ్లీ అమ్మ' కమలాత్తాళ్ సొంతింటికి సంబంధించిన స్థలం రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్లు ఆయన నిన్న ట్వీట్ చేశారు.
చనిపోయే వరకు రూపాయికే ఇడ్లీ అమ్ముతానని, ఎట్టి పరిస్థితుల్లో రేటు పెంచబోనని కమలాత్తాళ్ చెబుతోంది.
మరిన్ని వివరాలు పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు..
- భారతదేశంలో జన్మించిన పాకిస్తాన్ 'ప్రథమ మహిళ' రానా లియాకత్ అలీ
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్షాలయ్యారు
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)