You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పుట్టుకతోనే అంధుడు, కానీ పట్టుదలతో ఐఏఎస్... కట్టా సింహాచలం
విజయం సాధించడానికి శారీరక వైకల్యం అవరోధం కాదని నిరూపిస్తున్నారు విజయనగరానికి చెందిన ఐఏఎస్ అధికారి సింహాచలం. కుటుంబ నేపథ్యమే కాదు, శారీరక వైకల్యం కూడా ఆయనకు అవరోధం కాలేకపోయాయి. తన లోపాన్ని అధిగమించేందుకు మరింత కష్టపడి...ఐఏఎస్ అధికారి అయ్యారు. దేశంలో ప్రస్తుతం ఐదుగురు అంధులైన ఐఏఎస్ అధికారులు ఉండగా, వారిలో కట్టా సింహాచలం తొలి తెలుగు అధికారి.
ఇవి కూడా చదవండి:
- చాలా మతాలు అంతరించినా క్రైస్తవం ఎలా విస్తరించింది?
- ‘క్రైస్తవ మత ప్రచారకుడిని చంపిన అండమాన్ ఆదిమజాతి ప్రజలు’
- చైనాలో చర్చిలపై ఉక్కుపాదం... ప్రశ్నార్థకంగా మారిన మత స్వేచ్ఛ
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది
- భారతదేశంలో కోవిడ్ మరణాలు 1,00,000 దాటాయి... ఈ మరణాలకు కారణాలేమిటి?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)