జకార్తా మునిగిపోనుందా?

వీడియో క్యాప్షన్, భవిష్యత్తులో జకార్తాను చూడలేమా?

ఇండోనేసియా రాజధాని జకార్తా కొత్త సవాలును ఎదుర్కోంటోంది. భూగర్భ జలాలను విచక్షణా రహితంగా తోడేస్తుండటంతో ఆ నగరం క్రమంగా కుంగిపోతోంది.

దీంతో సముద్ర జలాలు జనావాసాల్లోకి చొచ్చుకుని వస్తున్నాయి.

మరో పది ఏళ్లలో 20 లక్షల మంది ప్రజల మనుగడ ప్రమాదంలో పడనున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

మరిన్ని వివరాలు ఈ వీడియోలో..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)