You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నేను 'గే' అంటున్న రాకుమారుడు!
భారత రాజవంశీకుల్లో తనను తాను స్వలింగ సంపర్కుడినని ప్రకటించుకున్న తొలి యువరాజు మానవేంద్ర సింగ్ గోహిల్.
ఆయన తన రాచరిక సంపదను స్వలింగ సంపర్కులకు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ దేశంలో స్వలింగ సంపర్కం అపరాధం మాత్రమే కాదు, పదేళల జైలు విధించదగిన నేరం కూడా.
అయితే, ఈ 153 ఏళ్ల నాటి చట్టాన్ని పునః పరిశీలించడానికి భారత సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గే యువరాజును ఆయన స్వస్థలమైన రాజ్ పిప్లాలో బీబీసీ ప్రతినిధి రాక్సీ గాగ్డేకర్ కలుసుకుని అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)