ప్రసవ సమయంలో తారుమారైన పిల్లలు.. కొత్త మలుపు తిరిగిన రెండు కుటుంబాల కథ
మానవ తప్పిదం వలన, ఆసుపత్రిలో ప్రసవం అవగానే, ఇద్దరు తల్లుల బిడ్డలు తారుమారైపోయారు.
ఆ విషయం వాళ్ళకు చాలా కాలం తర్వాత తెలిసింది. వెంటనే వారిని తిరిగి మార్చుకోవాలనుకున్నారు కానీ ఆ చిన్నారులు మాత్రం పెంచిన తల్లిదండ్రుల వద్దనే ఉంటామని ఏడుస్తున్నారు. తారుమారైన ఆ బిడ్డల కథలో చివరకు ఏం జరిగింది ? బిబిసి ప్రత్యేక కథనం.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)