బొగ్గు మంటలతో ఝరియా జనజీవనం అతలాకుతలం
దేశానికి వెలుగునిస్తున్న బొగ్గు ఝరియా వాసుల జీవితాల్లో మాత్రం చీకటి నింపుతోంది. మండే అగ్నిగోళాలతో వారిని దహించి వేస్తోంది.
భారత బొగ్గు రాజధానిగా పేరున్న ఈ ప్రాంతంలోని స్థానికుల పరిస్థితి ఇది. ఇక్కడి ఓపెన్కాస్ట్ గనుల నుంచి వెలువడే దుమ్ము, ధూళి, విష వాయువులు స్థానికుల ప్రాణాలను తోడేస్తున్నాయి.
రిపోర్ట్: సల్మాన్ రావి, బీబీసీ ప్రతినిధి
కెమెరా: దీపక్ జస్రోటియా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)