You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గర్భ నిరోధక పద్ధతులు పాటించినా గర్భం వస్తుందా?
గర్భధారణ, గర్భనిరోధక పద్దతుల వినియోగంపై సామాన్యుల్లో అవగాహనతో పాటు, అదే స్థాయిలో అపోహలు ఉన్నాయి. సాధారణంగా అండం, వీర్యం కలసినప్పుడు ఫలదీకరణ చెంది మహిళలు గర్భం ధరిస్తారు.
ఈ ఫలదీకరణం తర్వాత పిండం గర్భాశయంలో కాకుండా, ఫెలోఫియన్ ట్యూబ్లోగానీ, గర్భాశయానికి బయట వేరే చోటగానీ పెరిగితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అలాంటి గర్భం ఎక్కువ రోజులు నిలవదు. తగిన సమయంలో దానిని గుర్తించకపోతే, అది ప్రాణాంతకంగా మారుతుందని డాక్టర్ శైలజా చందు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- నేపాల్తో చైనా స్నేహం భారత్కు ప్రమాదమా
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు మొదలయ్యేది ఎప్పుడు?
- 10 కి.మీ దూరంలో భారతీయ మహిళ మృతదేహం.. తీసుకురావాలంటే 2291 కి.మీ. ప్రయాణించాలి
- అక్షరాస్యతలో బిహార్ కంటే వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్.. అసలు కారణాలేంటి?
- భారత్-చైనా సరిహద్దు వివాదంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఎవరు? - మాజీ సైన్యాధికారి వీపీ మాలిక్ ఇంటర్వ్యూ
- సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
- సుశాంత్ సింగ్ రాజ్పుత్: టీవీ అతనిని తారని చేసింది... అదే టీవీ అతనిని పదే పదే చంపింది...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)